బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై 17న తీర్పు ఢాకా : దేశంలో అమలు చేయాల్సిన సంస్కరణల ప్రతిపాదనలపై జాతీయ స్థాయిలో రెఫరెండం నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతాయని, స్వేచ్ఛగా, సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జులై చార్టర్గా పిలిచే ఈ సంస్కరణలు దేశ రాజకీయాలను, సంస్థలకు తిరిగి ఒక రూపం ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే గతేడాది హసీనా పదవీచ్యుతికి దారి తీసిన తిరుగుబాటుకు […]
The post సంస్కరణల ప్రతిపాదనలపై జాతీయ స్థాయి రెఫరెండం appeared first on Navatelangana.
Leave A Comment