నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ “సంపత్” లు సమాజ రుగ్మతల పట్ల పోరాడుతూ సామాజిక సేవలో ముందుండాలని “సంపతుల సేవాసమితి” గ్రూప్ వ్యవస్థాపకుడు ముక్కెర సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం హుస్నాబాద్ లో సంపతుల సేవా సమితి హుస్నాబాద్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ రోజులలో అనేక వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయని అన్నారు. సంపత్ అనే పేరు గల వాళ్లతో ఏర్పాటు చేసుకున్న ఈ […]
The post సంపత్ లు సామాజిక సేవలో ముందుండాలి appeared first on Navatelangana.
Leave A Comment