నవతెలంగాణ-గాంధారిఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కల ప్రచారంలో భాగంగా షేక్ పేట్ డివిజన్ లో మాగంటి సునీతమ్మ గెలుపే లక్ష్యంగా చివరి రోజు ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకుడు తానాజీరావు మాట్లాడుతూ షేక్ పెట్ డివిజన్లో బిఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన ఆశాభాహు వ్యక్తం చేశారు […]
The post షేక్ పెట్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన గాంధారి బి ఆర్ ఎస్ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment