• Login / Register
  • Site Logo

    శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కవిత ప్రత్యేక పూజలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కంఠేశ్వర్ కార్తీక పౌర్ణమి మరుసటి రోజు గురువారం ఉదయం నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర్వర స్వామి వారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ..ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి, కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేశారు.కార్తీక పౌర్ణమి మరుసటి రోజున ఎప్పటిమాదిరిగానే శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి అభిషేకం చేశామన్నారు.ఆ స్వామివారి దయతో జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకున్నాను అని […]

    The post శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కవిత ప్రత్యేక పూజలు   appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment