• Login / Register
  • Site Logo

    శెనగ, కంది పంటలను సందర్శించిన నాగల్ గావ్ ఏఈవో

    Rss వార్తలు

    నవతెలంగాణ –  జుక్కల్మండలంలోని లాడేగావ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు అవుతున్న శెనగ, కంది పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ బుధవారం నాడు పరిశీలించి రైతులకు తగు సలహాలు సూచించడం జరిగింది. శెనగ పంటలో ప్రధానంగా ఎండు తెగులు గమనించి దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ (COC) లీటరు నీటికి 3గ్రాములు అనగా ఎకరాకు 500 గ్రాములు లేదా టుబ్ కనజోల్ (Tubaconazole )2ఎంఎల్ లీటరు నీటికి లేదా చిపాన్ని మిథైల్ (Thiphanate methyal)  […]

    The post శెనగ, కంది పంటలను సందర్శించిన నాగల్ గావ్ ఏఈవో appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment