• Login / Register
  • Site Logo

    శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

    Rss వార్తలు

    సమస్యల పరిష్కారానికి వినతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందజేత నవతెలంగాణ-రామారెడ్డి మండలంలోని పోసానిపేట లో వెలసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి(గుడి గంటలు) ఆలయంలో శివరాత్రి ఉత్సవాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు ను ఆహ్వానిస్తూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్వామివారి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి మినీ ఫంక్షన్ హాల్ కోసం రూ 10 లక్షలు, ఆలయ చుట్టూ సిసి రోడ్ నిర్మాణానికి రు.5 లక్షలు మంజూరు చేయాలని ఆలయ […]

    The post శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment