సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖకు వినతినవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ ఏఈ వెంకటేష్తో పాటు లైన్మెన్లు ఉపేందర్,వెంకటేష్,మల్లేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ గ్రామంలో పాతబడి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త స్తంభాలు నాటాలని ఏఈను కోరారు. అదేవిధంగా గ్రామంలో లూజు లైన్ల కింద కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని […]
The post శిథిలావస్థ కరెంటు స్తంభాల పరిశీలన appeared first on Navatelangana.
Leave A Comment