నాల్గవ టౌన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ కుమార్ నవతెలంగాణ – కంఠేశ్వర్ నిజామాబాద్ నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా సతీష్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఆదివారం ఆయన నాల్గవ పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. గంజాయి రవాణా,సేవించిన, అమ్మిన, కొన్న వంటి నేరాలను అరికట్టడానికి కృషి చేస్తానని తెలిపారు. దొంగతనాల నివారణ కు కృషి చేస్తానని, […]
The post శాంతిభద్రతల పరిరక్షణకు కృషి appeared first on Navatelangana.
Leave A Comment