• Login / Register
  • Site Logo

    శాంతికాముక దేశం ఇండియా

    Rss వార్తలు

    రిపబ్లిక్‌ డే ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ : ప్రస్తుతం ఘర్షణలు నిండిన ప్రపంచంలో భారతదేశం ఒక శాంతి దూతగా వ్యవహరిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని, ఇది మానవాళి భవిష్యత్‌ను సురక్షితంగా ఉంచడానికి ఎంతో కీలకమని అన్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మానవాళి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఆపరేషన్‌ సింధూర్‌, […]

    The post శాంతికాముక దేశం ఇండియా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment