దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్వ్యవస్థాగత సంస్కరణలతోపాటు నైపుణ్యమే రైల్వేల అభివృద్ధికి కీలకమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం సికింద్రాబాద్లోని న్యూబోయిగూడలోని రైల్కళారంగ్లో 70వ రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముఖ్యఅతిథిగా హాజరై ఆయా డివిజన్లు విభాగాలకు జోనల్ సామర్థ్య షీల్డ్ను, అలాగే అధికారులు సిబ్బందికి వ్యక్తిగత […]
The post వ్యవస్థాగత సంస్కరణలతోపాటు నైపుణ్యమే రైల్వేల అభివృద్ధికి కీలకం appeared first on Navatelangana.
Leave A Comment