• Login / Register
  • Site Logo

    వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది

    Rss వార్తలు

    – గవర్నర్‌ జిష్టుదేవ్‌వర్మ– మఠంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పాల్గొన్న మంత్రులునవతెలంగాణ-మఠంపల్లిదేశంలో వ్యవసాయం వేగంగా అభివృద్ధి చెందుతోం దని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌వర్మ అన్నారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లికి శుక్రవారం గవర్నర్‌ సతీసమేతంగా వచ్చారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఆలయ రిజిస్టర్‌ లో గవర్నర్‌ సంతకం చేశారు.అక్కడే వివిధ శాఖల అధికా […]

    The post వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతోంది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment