సవరించిన ఫ్యాక్ట్షీటు విడుదల చేసిన అమెరికా న్యూఢిల్లీ : భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్ షీట్కు వైట్హౌస్ కీలకమైన సవరణలు చేసింది. ‘నిర్దిష్ట పప్పు ధాన్యాలు’ తొలగింపు, 500 బిలియన్ల డాలర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో ఉపయోగించిన పదజాలంలో ఈ సవరణలు జరిగాయి. భారత్ టారిఫ్లు తగ్గించనున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ‘నిర్దిష్ట పప్పు ధాన్యాలు” అనే పదాన్ని తొలగించారు. అలాగే 500బిలియన్ల డాలర్లకు పైగా విలువైన అమెరికా ఉత్పత్తులను కొనుగోలు […]
The post వ్యవసాయ ఉత్పత్తుల్లో నిర్దిష్ట పప్పు ధాన్యాల తొలగింపు appeared first on Navatelangana.
Leave A Comment