• Login / Register
  • Site Logo

    వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసేందుకు కేంద్రం కుట్ర

    Rss వార్తలు

    రైతు సంఘం జిల్లా అధ్యక్షులు  వీరేపల్లి వెంకటేశ్వర్లునవతెలంగాణ – మిర్యాలగూడ రైతులను వ్యవసాయం నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని వ్యతిరేకించేందుకు రైతులు సంఘటితంగా పోరాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రైతు సంఘం మండల  నాయకులు బొచ్చు కోటిరెడ్డి  అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం దామరచర్ల మండలం మహాసభ నిర్వహించారు. ముందుగా రైతు సంఘం  జెండా ఆవిష్కరించారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు సంతాపం ప్రకటించారు. అనంతరం ఆయన […]

    The post వ్యవసాయం నుంచి రైతులను దూరం చేసేందుకు కేంద్రం కుట్ర appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment