కేంద్ర బడ్జెట్ 2026-27పై ఏఐకేఎస్ విమర్శలున్యూఢిల్లీ : 2026-27 కేంద్ర బడ్జెట్ను అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్రంగా విమర్శించింది. ఇది మరోసారి వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధిలో తీవ్రమవుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్థిక మంత్రి ప్రసంగం వ్యవసాయ రంగాన్ని చాలా వరకు విస్మరించిందని, చిన్న, సన్నకారు రైతుల ప్రస్తావన ఒక్కసారి మాత్రమే వచ్చిందని, గ్రామీణ కార్మికుల గురించి అసలు ప్రస్తావన లేదని రైతు […]
The post వ్యవసాయం, గ్రామీణ కార్మికుల విస్మరణ appeared first on Navatelangana.
Leave A Comment