ఖుషి టాకీస్ పై నిర్మించిన ‘సీత ప్రయాణం కృష్ణతో’ సినిమా ఈనెల 14న రిలీజ్ కానుంది. రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ తదితరులు నటించిన ఈ చిత్రానికి దేవేందర్ దర్శకుడు. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెంటర్గా డా.రాజీవ్, డా. రోజా భారతి నిర్మించారు. సినిమా విడుదల నేపథ్యంలో హీరోయిన్ డా.రోజా భారతి మాట్లాడుతూ, ‘నన్ను నమ్మి అందరూ ఈ సినిమా నాది అని అనుకుని పని చేసారు. కాబట్టే ఇవాళ రిలీజ్ వరకు రాగలిగాం. అందరు […]
The post వైవిధ్యమైన కథ.. appeared first on Navatelangana.
Leave A Comment