• Login / Register
  • Site Logo

    వైభవ్ సూర్యవంశీ.. పరుగుల సునామీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అండ‌ర్ 19 ఫైనల్ పోరులో వైభ‌వ్ సూర్య‌వంశీ 175(15ఫోర్లు, 15 సిక్స్‌లు) ప‌రుగులతో సునామీ సృష్టించాడు. 55 బంతుల్లో 100 పూర్తి చేసిన వైభ‌వ్‌..కేవ‌లం 17 బంతుల్లోనే 50 ర‌న్స్ చేసి 150 మార్కును ఆదుకున్నాడు. సెంచ‌రీ త‌ర్వాత త‌న బ్యాట్‌కు మ‌రింత ప‌దును పెట్టి ఇంగ్లాండ్ బౌల‌ర్లపై భారీ షాట్‌ల‌తో విరుచుకుప‌డ్డాడు. ప్ర‌తి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్స్‌ల‌తో స్టేడియం న‌లుమూలాల వినూత్న షాట్‌ల‌తో ఆల‌రించాడు. వైభ‌వ్ భీక‌ర్ ఆట తీరుతో ఇంగ్లాండ్ కెప్ట‌న్‌ను హ‌డ‌ల్ […]

    The post వైభ‌వ్ సూర్య‌వంశీ.. ప‌రుగుల సునామీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment