నవతెలంగాణ – నవాబు పేటవైద్య విద్యార్థిని కడావత్ రాజేశ్వరికి లక్ష 35వేల రూపాయలు ఆర్థిక సహాయం మాజీ టీటీడీ బోర్డు సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మన్నే జీవన్ రెడ్డి అందించి తన దాతృత్వాన్ని చాటుకుని నిరుపేద వైద్య విద్యార్థినికి ఆర్థికంగా అండగా నిలిచారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి తండాకు చెందిన కడావత్ రాజేశ్వరి ఎంతో కష్టపడి చదివి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ […]
The post వైద్య విద్యార్థినికి మన్నె జీవన్ రెడ్డి ఆర్థిక చేయుత appeared first on Navatelangana.
Leave A Comment