• Login / Register
  • Site Logo

    వైజ్ఞానిక అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం

    Rss వార్తలు

    సోషలిజం అనే ఆలోచనను విస్తృతం చేసిన నెహ్రూ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రవీంద్రభారతిలో నెహ్రూ 80వ సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ సెలబ్రేషన్స్‌ నవతెలంగాణ-కల్చరల్‌వైజ్ఞానిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో అభివృద్ధికి తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ తీసుకున్న నిర్ణయాల ఫలాలు నేటికీ కనిపిస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నెహ్రూ 80వ […]

    The post వైజ్ఞానిక అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment