నవతెలంగాణ – తంగళ్ళపల్లి రేబిల్లుల పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తంగళ్ళపల్లి మండలంలో నిర్మాణాల అవసరాల కోసం ఇసుకను రెవెన్యూ శాఖ వారంలో రెండు రోజులు అనుమతి ఇస్తుంది. ఆ అనుమతిని ఆసరాగా చేసుకొని ట్రాక్టర్ యజమానులు బేబీలు పేరుతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మానేరు వాగు నుండి రెవెన్యూ శాఖ నిర్మాణాల కోసం ఇసుక అనుమతి కావాలని దరఖాస్తు చేసుకొని డిడి చెల్లించిన […]
The post వే బిల్లు పేరుతో ఇసుక అక్రమ రవాణా… appeared first on Navatelangana.
Leave A Comment