ఐఐటీ హైదరాబాద్ గేటు ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాప్రతినెలా రెండవ తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ నవతెలంగాణ-కందిఐఐటీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని, భూములు కోల్పోయిన ఐఐటీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఐఐటీలో పనిచేస్తున్న దాదాపు 500 మంది కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి క్యాంపస్ ప్రధాన గేటు ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఐఐటీ కార్మికులపై వేధింపులు ఆపాలని, భూములు కోల్పోయిన కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని […]
The post వేధింపులు ఆపాలని విధులు బహిష్కరించిన ఐఐటీ కార్మికులు appeared first on Navatelangana.
Leave A Comment