• Login / Register
  • Site Logo

    వెస్ట్బ్యాంక్లో హింసాకాండపై యూఎన్ఓ ఫైర్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: వెస్ట్‌బ్యాంక్‌లో కొనసాగుతున్న భయంకరమై హింసాకాండపై ఐక్యరాజ్యసమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోందని సోమవారం హెచ్చరించింది. 2023 అక్టోబర్‌ నుండి వెయ్యిమందికి పైగా ప్రజలు, వారిలో మూడో వంతు మైనర్లు మరణించారని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల సహాయ సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్పి లాజారినీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ స్థిరనివాసులు ఈప్రాంతంలో దాడులను కొనసాగిస్తున్నారని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా గాజాపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, వెస్ట్‌ బ్యాంక్‌లో అంతర్జాతీయ మానవతా చట్టం పట్ల తీవ్ర […]

    The post వెస్ట్‌బ్యాంక్‌లో హింసాకాండపై యూఎన్‌ఓ ఫైర్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment