నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా చమురు నిల్వలపై కన్నెసిన యూఎస్ ప్రెసిడెంట్.. జనవరి 3న ఆ దేశాధ్యక్షుడు మదురోతో పాటు ఆయన భార్యను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తూతూమంత్రంగా విచారణ జరిపి జైలులో నిర్భందించింది. ఈ ఘటన తర్వాత వెనిజులాలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉపాధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. తాజాగా డెల్సీ చమురు రంగంలోకి ప్రయివేటు సంస్థలకు అనుమతిస్తూ రూపొందించిన చట్టంపై ఆమె గురువారం సంతకం చేశారు. వెనిజులా సహజ […]
The post వెనిజులా చమురు రంగంలోకి ప్రయివేటు సంస్థలకు అనుమతి appeared first on Navatelangana.
Leave A Comment