నవతెలంగాణ – మునుగోడుప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వెదిరె పూలమ్మ ఫౌండేషన్ వైస్ చైర్మన్ వెదిరె విజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్న ఆశా స్కాలర్షిప్ కు ఎంపికైన లక్ష్మీ ప్రసన్న, యామిని సరస్వతిని శాలువాతో సన్మానం చేసి అభినందించారు. అనంతరం బాల చెలిమి పిల్లల వికాస సంస్థ నిర్వహించిన […]
The post వెదిరె పూలమ్మ ఫౌండేషన్ విద్యార్తులకు అండగా ఉంటుంది appeared first on Navatelangana.
Leave A Comment