• Login / Register
  • Site Logo

    వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి

    Rss వార్తలు

    వాగు పైన వంతెన నిర్మాణం ఆశలన్నీ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు పైనే..నవతెలంగాణ – మద్నూర్డోంగ్లి మండలంలోని మాదన్ హిప్పరగా గ్రామ ప్రజలకు వర్షాకాలం వచ్చింది అంటే నాలుగు నెలలపాటు ఇబ్బందికరమే. ఎందుకంటే గ్రామానికి ఆనుకొని ఉన్న వాగు వర్షాకాలంలో పొంగిపొర్లుతుంది. అంతేగాక గ్రామంలోకి నీళ్లు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. వరద నీటితో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక వ్యవసాయ పనులకు వాగు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. వాగు అవతలి ఒడ్డున దాదాపు 900 […]

    The post వెంటనే వంతెన నిర్మాణ పనులు చేపట్టాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment