నవతెలంగాణ-హైదరాబాద్ : గేటెడ్ కమ్యూనిటీలోని ఈత కొలనులో మునిగి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటన అమీన్పూర్ ఠాణా పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ నరేశ్ కథనం ప్రకారం.. అమీన్పూర్ అర్బన్ రైజ్ స్ప్రింగ్ ఇన్ ది ఎయిర్ గేటెడ్ కమ్యూనిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు షణ్ముఖ కుమార్, విజయ్రెడ్డి నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం షణ్ముఖ కుమార్, కుమార్తె ప్రజ్ఞ (9), విజయ్రెడ్డి కుమార్తె ఆద్వికారెడ్డి(8)లు కమ్యూనిటీలోని స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లారు. అయితే పిల్లల […]
The post విషాదం..స్విమ్మింగ్ పూల్లో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి appeared first on Navatelangana.
Leave A Comment