నవతెలంగాణ-హైదరాబాద్: దేశాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి హెచ్చరికగా CITU సహా కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన 24 గంటల సమ్మె గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకింగ్, బీమా, బొగ్గు, విద్యుత్, రక్షణ రంగాల ఉద్యోగులు సహా కోట్లాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. రైతులు, వ్యవసాయ కార్మిక సంస్థలు కూడా సమ్మెలో ముందు వరుసలో […]
The post వివిధ రాష్ట్రాల్లో సార్వత్రిక సమ్మె.. ఫొటోలు appeared first on Navatelangana.
Leave A Comment