నవతెలంగాణ – ఆర్మూర్జిల్లా కేంద్రంలోని భూమా రెడ్డి కన్వెన్షన్ హాల్లో మోత్కూర్ చంద్రశేఖర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకలలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించినారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అరికెల నర్సారెడ్డి , ఈరవత్రి అనిల్ , గడుగు గంగాధర్ ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
The post వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు.. appeared first on Navatelangana.
Leave A Comment