• Login / Register
  • Site Logo

    విరిసిన పద్మాలు

    Rss వార్తలు

    ఐదుగురికి పద్మ విభూషణ్‌,13 మందికి పద్మ భూషణ్‌,113 పద్మ శ్రీ అవార్డులుప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కేరళ మాజీ సీఎం వీఎస్‌ అచ్యుతానందన్‌కు పద్మ విభూషణ్‌ఈ ఐదు అవార్డుల్లో మూడు కేరళకేతెలుగు రాష్ట్రాలకు 11 పద్మ శ్రీ అవార్డులు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఆదివారం ప్రకటించిన 131 పద్మ అవార్డుల్లో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 13 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మశ్రీ దక్కిన వారిలో 11 మంది […]

    The post విరిసిన పద్మాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment