• Login / Register
  • Site Logo

    విరిగిపడిన కొంచచరియలు..ఏడుగురు మృతి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందారు. 82 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఇండోనేషియా విపత్తు సంస్థ శనివారం వెల్లడించింది. జావా ప్రావిన్స్‌లో పశ్చిమ బాండుంగ్‌ ప్రాంతంలోని ఒక గ్రామంలో కొండచరియలు విరిగిపడినట్లు స్థానిక అధికారి తెలిపారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వీరిని గుర్తించడానికి మేము రెస్యూ ఆపరేషన్స్‌ ప్రారంభించినట్లు విపత్తు సంస్థ అధికారి అబ్దుల్‌ ముహారీ మీడియాకు వెల్లడించారు. మరోవైపు శుక్రవారం […]

    The post విరిగిప‌డిన కొంచ‌చ‌రియ‌లు..ఏడుగురు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment