నవతెలంగాణ – హైదరాబాద్ : వియత్నాంలో ఇటీవల భారీ వర్షాలు వరదలు సంభవించాయి. ఈ వారంలో వరదల వల్ల పదిమంది మృతి చెందారు. అలాగే పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉన్న ఒక ప్రధాన నది నీటిమట్టం 60 సంవత్సరాల క్రితం కంటే.. గరిష్ట స్థాయిలో నీటిమట్టం పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోందని గురువారం అధికారులు తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోరు యాన్ పురాతన పట్టణానికి నిలయమైన వియత్నాం తీరప్రాంత ప్రావిన్సులు ఈ వారంలో కురిసిన భారీ […]
The post వియత్నాలో భారీ వర్షాలు.. 10 మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment