• Login / Register
  • Site Logo

    విధుల్లో ఒక్కరే.. వేతనాల్లో ఇద్దరూ.!

    Rss వార్తలు

    ఎస్సికాలని పాఠశాలలో నిర్వహకంనవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన  తాడిచెర్లలోని ఎస్సికాలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థులు 50 మంది ఉన్నారు.వీరికి విద్యను బోధించడానికి ప్రభుత్వ ప్రాధానోపాధ్యాయురాలు, ఒక ఉపాధ్యాయుడుతోపాటు, ఓసిపి సిఎస్ఆర్ నిధులతో ఒక తాత్కాలిక విద్యావాలింటర్ ఉన్నారు. అయితే ఇక్కడ మధ్యాహ్న భోజనం చేసే స్వశక్తి మహిళ సంఘం వంట కార్మికులు ఇద్దరికి బదులుగా ఒక్కరే విధులు నిర్వహిస్తూ ఇద్దరి వేతనం ఒక్కరే పొందుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పాఠశాలలో (స్కావెంజర్) తాత్కాలిక […]

    The post విధుల్లో ఒక్కరే.. వేతనాల్లో ఇద్దరూ.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment