• Login / Register
  • Site Logo

    విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం

    Rss వార్తలు

    గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి జమియత్‌ సహకారంజమియత్‌ ఉలమా యే హింద్‌ సంస్థ సభలో సీఎం రేవంత్‌రెడ్డి నవతెలంగాణ-శంషాబాద్‌విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకురాబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాను గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి జమియత్‌ సహకరించిందని సీఎం గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మెట్రో క్లాసిక్‌ గార్డెన్స్‌లో గురువారం జమీయత్‌ ఉలమా యే హింద్‌ సంస్థ నిర్వహించిన సభకు సీఎం హాజరై మాట్లాడారు. జమీయత్‌ ఉలమా దేశ […]

    The post విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment