• Login / Register
  • Site Logo

    విద్య, వైద్యంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యం..

    Rss వార్తలు

    22వ వార్డు అభివృద్ధి ప్రణాళిక విడుదల నవతెలంగాణ – సదాశివపేట 22వ కౌన్సిలర్ అభ్యర్థి గారెల గౌరీదేవి తుల్జారం విద్య, వైద్యంతో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం వార్డు అభివృద్ధి ప్రణాళికను విడుదల చేశారు. వార్డు ప్రజలు తనకు అవకాశం కల్పించి సేవ చేసే భాగ్యం కల్పిస్తే వార్డులో విద్య, వైద్యం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని గారెల గౌరీదేవి తుల్జారం హామీ ఇచ్చారు. నిరుపేదలకు సంవత్సరానికి ఉచిత పుస్తకాలు, నోట్ బుక్కులు, నెలవారి మందులు […]

    The post విద్య, వైద్యంతో పాటు మౌలిక సౌకర్యాలకు ప్రాధాన్యం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment