నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అప్పాల ఐలయ్య(50) అనే హమాలి కార్మికుడు, రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం ఐలయ్య ఉదయం 6 గంటలకే తన పొలానికి నీళ్లు వేయడానికి వెళ్లి జంపర్ వేయబోయి ప్రమాదవశాత్తు 11 కెవి విద్యుత్ తీగ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. మృతుడు హమాలి కార్మికుడు పని […]
The post విద్యుత్ షాక్ తో హమాలి కార్మికుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment