• Login / Register
  • Site Logo

    విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి: ఎస్ఎఫ్ఐ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మొయినాబాద్విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే బంద్ ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ అన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి అరుణ్ కుమార్ అధ్యక్షతన మున్సిపల్ పరిధిలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి స్కాలర్షిప్ విడుదల చేయకుండా చేస్తే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ. […]

    The post విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి: ఎస్ఎఫ్ఐ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment