• Login / Register
  • Site Logo

    విద్యా పునాదిని దెబ్బతీస్తున్న కేంద్రం

    Rss వార్తలు

    కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్‌ బడ్జెట్‌ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నది. 2026-27 బడ్జెట్‌లో విద్య మంత్రిత్వ శాఖకు కేటాయింపు చేసినది రూ.1,39,289 కోట్లు కాగా, 2025-26లో ఇది రూ.1,28,650 కోట్లు. నామమాత్రంగా పెరుగుదల ఉన్నా, వాస్తవ (ద్రవ్యోల్బణ సర్దుబాటు చేసిన) వ్యయం స్థిరంగా ఉంది. మొత్తం జీడీపీలో విద్య ఖర్చు సుమారు 3-4శాతం మాత్రమే. ఇది జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపి) సూచించిన ఆరు శాతం లక్ష్యానికి చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వ కేటాయింపు కేవలం జీడీపీలో […]

    The post విద్యా పునాదిని దెబ్బతీస్తున్న కేంద్రం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment