• Login / Register
  • Site Logo

    విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం

    Rss వార్తలు

    ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ల విడుదలపై మంత్రి అడ్లూరి హర్షం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌విద్యార్ధుల భవిష్యత్తే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదనీ, గత ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిష్టంగా ఉన్నప్పటికీ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిల నిధులు విడుదల చేశామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పారు.ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ విద్య ద్వారా సమాన అవకాశాలు దక్కాలనీ, వారి ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక్కో విద్యార్థికి […]

    The post విద్యార్థుల భవిష్యత్‌ ముఖ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment