• Login / Register
  • Site Logo

    విద్యార్థుల భవిష్యత్తును అంధకారంగా మార్చొద్దు

    Rss వార్తలు

    యువజన నాయకుడు మల్యాల నర్సారెడ్డి నవతెలంగాణ – ఆర్మూర్మున్సిపల్ పరిధిలోని  మామిడిపల్లి  సెయింట్ ఫాల్స్ స్కూల్ కి మచ్చపెట్టితే ఊరుకునేది లేదని బి ఆర్ ఎస్ యువజన నాయకులు మల్యాల నర్సారెడ్డి సోమవారం తెలిపారు. తాను చదివింది జ్ఞాన జ్యోతి స్కూల్ లో నైనా సెయింట్ ఫాల్స్ కి ఎప్పుడు మచ్చ లేదు అలాంటి స్కూల్  పై ప్రైవేట్ బ్యాంక్ సీజ్ చేసిన అని నోటీస్ లో తప్పుడు సెక్షన్స్ తో పాటలు చెప్పే పాఠశాలకే యాజమాన్యానికి ,ఉపాధ్యాయులకు కాదు […]

    The post విద్యార్థుల భవిష్యత్తును అంధకారంగా మార్చొద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment