• Login / Register
  • Site Logo

    విద్యార్థుల తల్లిదండ్రులతో అధ్యాపకుల సమావేశం

    Rss వార్తలు

    నవతెలంగాణ – తిమ్మాజిపేటమండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో అధ్యాపకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇంటర్మీడియట్ కమీషనర్ ద్వారా కాలేజీలో జరుగుతున్న అభివృద్ధి పనులను, లాబ్స్, లైబ్రరీ, కళాశాల గదులను తిరిగి చూపించారు. కళాశాలలో విద్యను అభ్యసించి కొలువులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కళాశాల అధ్యాపకులు మెగా టీచర్ మీటింగ్ కి వచ్చిన తల్లిదండ్రులకు విద్యార్థుల హాజరు శాతం వారి […]

    The post విద్యార్థుల తల్లిదండ్రులతో అధ్యాపకుల సమావేశం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment