• Login / Register
  • Site Logo

    విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

    Rss వార్తలు

    జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజినినవతెలంగాణ – వనపర్తి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోని మరికుంట ప్రాంగణంలో ఉన్న రేడియంట్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడారు. విద్యార్థులకు బాల్య వివాహాల […]

    The post విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment