• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్ల పంపిణి

    Rss వార్తలు

    నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని నిగ్వ ప్రభుత్వ ఉన్నత  మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధువారం సుదర్శన్ యూత్ అధ్యర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్ల ను పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా మండల విద్యాధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువు కునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యత తో కూడిన భోజన్ని అందించేల కృషి చేస్తామని అన్నారు. దింతో పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్దగా విని […]

    The post విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్ల పంపిణి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment