• Login / Register
  • Site Logo

    విద్యార్థులకు డిగ్రీ విద్యపై అవగాహన

    Rss వార్తలు

    పాల్గొననున్న సుమారు 400 మంది విద్యార్థులు14 ఇంటర్ కళాశాలల భాగస్వామ్యంనవతెలంగాణ – సదాశివపేటప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన ఇంటర్మీడియట్ విద్యార్థులకు డిగ్రీ విద్యపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగాళా భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 14 ఇంటర్మీడియట్ కళాశాలల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఫోక్ సాంగ్స్, […]

    The post విద్యార్థులకు డిగ్రీ విద్యపై అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment