– మోహన్ బాబు యూనివర్సిటీ బరితెగింపు– ఫాంహౌస్లో ఎస్ఎఫ్ఐ నాయకుల నిర్బంధం.. దాడి– సిపిఎం నేతల చొరవతో రంగంలోకి పోలీసులు– మోహన్బాబు, విష్ణు సహా పలువురిపై క్రిమినల్ కేసు– నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు విద్యార్థి సంఘాల పిలుపుతిరుపతి : ‘అరిస్తే చరుస్తా… చరిస్తే కరుస్తా…’ అంటూ అసెంబ్లీ రౌడీ సినిమాలో సినీనటుడు మోహన్బాబు చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వవిద్యాలయం కూడా అదే రౌడీఇజాన్ని ఆదర్శంగా తీసుకుందేమో!విచ్చల విడిగా సాగించిన ఫీజుల దందాలో విద్యార్థుల […]
The post విద్యార్థి నేతల కిడ్నాప్ appeared first on Navatelangana.
Leave A Comment