• Login / Register
  • Site Logo

    విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టీచర్స్ జేఏసీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ జిల్లాలోని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో  యాదాద్రి భువనగిరి జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కి వివిధ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధి పెరిగినందున జిహెచ్ఎంసి పరిధి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, భువనగిరి మున్సిపల్ పరిధి నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి […]

    The post విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి: టీచర్స్ జేఏసీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment