• Login / Register
  • Site Logo

    విద్యారంగానికి మొండి చేయి

    Rss వార్తలు

    కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణకు ఊతమిస్తున్న బీజేపీ : ఎస్‌ఎఫ్‌ఐ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా పక్కకు పెట్టిందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. రజినీకాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. విద్యారంగానికి రూ.1,39,289 కోట్లు (కేంద్ర బడ్జెట్‌లో 2.6 శాతం) మాత్రమే […]

    The post విద్యారంగానికి మొండి చేయి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment