• Login / Register
  • Site Logo

    విద్యాక్షేత్రంలో ‘మనువాద’ పునరాగమనం!

    Rss వార్తలు

    భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థలు జ్ఞాన సముపార్జన కేంద్రాలుగా ఉండాల్సిందిపోయి, కుల వివక్షకు నిలయాలుగా, అగ్రహారాలుగా మారుతున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ వివక్షను రూపుమాపడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) తీసుకువచ్చిన ‘ఈక్విటీ రెగ్యులేషన్స్‌ 2026’ పై ప్రస్తుతం జరుగుతున్న రగడ వెనుక లోతైన రాజకీయ ప్రయోజనాలు, సామాజిక ఆధిపత్య కాంక్ష దాగి ఉన్నాయి. అణగారిన వర్గాల చైతన్యాన్ని అణచి వేయడానికి అగ్రవర్ణ శక్తులు చేస్తున్న ఈ పోరాటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. కుల వివక్ష అవాస్తవమని వాదించటం […]

    The post విద్యాక్షేత్రంలో ‘మనువాద’ పునరాగమనం! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment