• Login / Register
  • Site Logo

    విత్తనచట్టం 2025పై రైతులకు, డీలర్లకు అవగాహన

    Rss వార్తలు

    నవతెలంగాణ – కన్నాయిగూడెంకన్నాయిగూడెం రైతు వేదికలో నూతన విత్తన చట్టం 2025 పై రైతులకు, విత్తన డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కొత్త చట్టం లో చేయవలసిన మార్పుల గురించి రైతుల, డీలర్ల నుండి అభిప్రాయాలను కొత్త చట్టంలో తెస్తున్న మంచి మార్పులను, చెయ్యవలసిన అంశాలను మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్ వివరించారు. 1. విత్తనం పై రైతుల హక్కుకు గుర్తింపు, రైతులు విత్తనాలను పండించవచ్చు, వాడుకోవచ్చు, రైతులకు అమ్ముకోవచ్చు. ఈ అంశాలకు  […]

    The post విత్తనచట్టం 2025పై రైతులకు, డీలర్లకు అవగాహన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment