• Login / Register
  • Site Logo

    విజ్ఞానాన్ని పెంపొందించేవి పుస్తకాలే

    Rss వార్తలు

    వినియోగదారులు ఈ- కేవైసీ చేయించుకోవాలి- మణికంఠ స్వరాజ్నవతెలంగాణ – దుబ్బాక విజ్ఞానాన్ని పెంపొందించే అత్యుత్తమ సాధనాలు పుస్తకాలే అని, విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే కష్టపడి చదువుకునే తత్వం అలవర్చుకోవాలని మణికంఠ గ్యాస్ ఏజెన్సీ యజమాని చింత మణికంఠ స్వరాజ్ అన్నారు. తెలంగాణ జన సమితి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కీసర స్వామి విజ్ఞప్తి మేరకు మంగళవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి వార్డులో ప్రాథమిక పాఠశాలకు మణికంఠ గ్యాస్ ఏజెన్సీ సహకారంతో ఎనిమిది డెస్కు లను […]

    The post విజ్ఞానాన్ని పెంపొందించేవి పుస్తకాలే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment