నవతెలంగాణ-హైదరాబాద్ : విజయవాడలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. నగర శివారులో ఛత్తీస్గఢ్కు చెందిన 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. కానూరు కొత్త ఆటో నగర్లోని ఓ భవనాన్ని మావోయిస్టులు షెల్టర్గా మార్చుకున్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసిట్. అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, […]
The post విజయవాడలో మావోయిస్టుల కదలికలు..31 మంది మావోయిస్టులు అరెస్టు appeared first on Navatelangana.
Leave A Comment