బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన్న విజయనగరం యువకుడి వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణ, ఏపీ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు యువకుల్ని విజయనగరం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ ప్రారంభించింది.
Leave A Comment